*తెలంగాణ మహిళ* పుస్తకాన్ని ఆవిష్కరణ


తెలంగాణ మహిళా సాహిత్యం రాష్ట్ర స్థాయి సదస్సు మరియు తెలంగాణ మహిళా కవిసమ్మేళనంలో *తెలంగాణ మహిళ* పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి గారు, ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి గారు తదితరులు.


****************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 09 : 2018



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి