విద్యార్థులు రాసిన కథల సంకలన ఆవిష్కరణ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంకలనాన్ని శుక్రవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఆవిష్కరిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారి గౌ.శ్రీ. ఉషారాణి గారు.
****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
07 ఫిబ్రవరి 2020
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి