పాలమూరు సాహితి పురస్కారాల ప్రదానోత్సవం
బాలల మొగ్గల ఆవిష్కరణ
మహబూబ్ నగర్ లో పాలమూరు సాహితి పురస్కారాలను 2017,2018
సంవత్సరాలకు గాను ప్రముఖ కవులు శ్రీ చిత్తలూరి సత్యనారాయణ,
డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి గార్లకు అందజేస్తున్న దృశ్యం.
****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
25 డిసెంబర్ 2019
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి