"పసిడి నానీలు" పుస్తకావిష్కరణ 


నా "పసిడి నానీలు" కవితాసంపుటిని ఆవిష్కరిస్తున్న 
ప్రసిద్ధ కవి‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి గారు.





"పసిడి నానీలు" పుస్తకంలోని బొమ్మలను( చిత్రాలను) చూసి ఆనందంతో నన్ను సన్మానిస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి గారు. నీ రేఖల్లో ప్రాణం ఉందయ్యా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఈ సందర్భంగా నా భుజం తట్టి అభినందించారు. మీ అందరి ప్రోత్సాహంతోనే అలాంటి గొప్ప మేధావి ప్రశంసలు పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది🙏😊😊🎨





******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
ఆగష్టు 10 :  2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి