బోల యాదయ్య "మట్టి మొగ్గలు"
కవితాసంపుటి ఆవిష్కరణ
పాలమూరు యువకవి బోల యాదయ్య రచించిన "మట్టి మొగ్గలు"
కవితాసంపుటిని ఆవిష్కరించిన ప్రసిద్ధ కవి, అనువాదకులు
గౌ.శ్రీ. జలజం సత్యనారాయణ గారు, తదితరులు.
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సెప్టెంబర్ 05 : 2019
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి