బోల యాదయ్య "మట్టి మొగ్గలు" 
కవితాసంపుటి ఆవిష్కరణ 


పాలమూరు యువకవి బోల యాదయ్య రచించిన "మట్టి మొగ్గలు" 
కవితాసంపుటిని ఆవిష్కరించిన ప్రసిద్ధ కవి‌, అనువాదకులు 
గౌ.శ్రీ. జలజం సత్యనారాయణ గారు, తదితరులు.

******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
సెప్టెంబర్ 05 :  2019


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి