అజాతశత్రువు అటల్ బిహారీ వాజపేయి,
మహాకవి విశ్వంభరుడు సినారె",
ల్యాదాల గాయత్రి రచించిన "శ్రీకారం" గ్రంథాలను
ఆవిష్కరణ
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకులు మేక రవీంద్ర సంపాదకత్వంలో "అజాతశత్రువు అటల్ బిహారీ వాజపేయి, మహాకవి విశ్వంభరుడు సినారె", ల్యాదాల గాయత్రి రచించిన "శ్రీకారం" గ్రంథాలను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆచార్య కసిరెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప తదితరులు.
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 11 : 2019
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి