పాలమూరు సాహితీ అవార్డుల కోసం 2013 నుండి 2015 వరకు ముద్రితమైన వచన కవితాసంపుటాలకు ఆహ్వానం పలుకుతోంది. ప్రతి సంపుటం మూడు ప్రతులను పంపించాల్సిందిగా పాలమూరు సాహితి అవార్డు వ్యవస్థాపకులు డా||భీంపల్లి శ్రీకాంత్ తెలిపారు. కవులు తమ ప్రతులను డా||భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం.8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్ -509001కు మే 31 లోపు పంపాలని కోరుతున్నారు. వివరాలకు 9032844017, 9848667875 కు సంప్రదించగలరు.
May 09,2016 నవ తెలంగాణ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి