2013, 2014, 2015 సంవత్సరాలకు ఒకేసారి ఇవ్వనున్న ‘పాలమూరు సాహితీ అవార్డు’ల కోసం ఆయా సంవత్సరాల్లో అచ్చయిన కవితాసంకలనాల ప్రతులను మూడేసి చొప్పున కవులు మే 31లోగా పంపాలని భీంపల్లి శ్రీకాంత్ కోరుతున్నారు. చిరునామా: 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్-1; ఫోన్: 9032844017
May 09, 2016, 00:54 IST సాక్షి మహబూబ్ నగర్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి