కవితా సంపుటాల పోటీలో విజేతలైన కవులకు పాల మూరు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం సెప్టెంబర్ 24 ఉ.10.30ని.లకు కాళోజీ హాల్, లిటిల్ స్కాలర్స్ పాఠశాల, మహబూబ్నగర్లో జరుగుతుంది. విజేతలు కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్. హర గోపాల్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి. సభలో నందిని సిధారెడ్డి, వి.మనోహర్రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి, బూర్గుల శ్రీనాథ శర్మ తదితరులు పాల్గొంటారు. మసన చెన్నప్ప, చక్రాల లక్ష్మీకాంత రాజారావు, జలజం సత్యనారాయణ జీవన సాఫల్య పురస్కారాల్ని అందుకొంటారు.
- భీంపల్లి శ్రీకాంత్
18-09-2017 03:34:01 ఆంధ్రజ్యోతి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి